వార్తలకు తిరిగి వెళ్లండి
షాద్నగర్ సమీపంలో వ్యక్తి దారుణ హత్య
సతీష్ కుమార్ Jun 26, 2026 6:16 AM రంగారెడ్డి 2 viewsabout 1 hour ago

నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ఎండి హసన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన స్నేహితులతో కలిసి వెళ్లిన హసన్, కాశీరెడ్డిగూడ సమీపంలో శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్యాడీ వ్యాపార లావాదేవీల గొడవలే ఈ హత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పరారీలో ఉన్న స్నేహితులు అరవింద్, శివాజీల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతున్నారు.
Comments
Loading comments...