వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసు మిస్టరీ వీడింది. ఆస్తి కోసం హసీనా మొదటి భర్త కుమార్తె, అల్లుడు కలిసి సుపారీ గ్యాంగ్ ద్వారా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
హసీనా తన ఆస్తులను మూడో భర్త పిల్లల పేరు మీద రాయాలని నిర్ణయించుకోవడంతో ఈ కక్ష పెరిగింది. ఈ కేసులో నలుగురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

