వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలోని బైరామల్గూడలో తొమ్మిది నెలల చిన్నారి అనురాధను తల్లి రాజేశ్వరి చెరువులో ముంచి చంపిన ఘటన కలకలం రేపింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ దారుణ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
