వార్తలకు తిరిగి వెళ్లండి

తనకల్లు మండలం పడమటివారిపల్లి శివారులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యను వేధిస్తున్నాడనే కారణంతో ఆమె అన్నలు మంత్రోజ్ సితారైను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామి వెల్లడించారు.
Comments
Loading comments...

