వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల ప్రశాంతత కోసం ముప్పాళ్లలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 38 బైకులు, ఒక కారును సీజ్ చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. గంజాయి, డ్రంక్ అండ్ డ్రైవ్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని సూచించారు.
Comments
Loading comments...

