వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా ఆర్డీవో కె.మాధురి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, అధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో పారిశుద్ధ్యం, తాగునీరు, మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని మాధురి తెలిపారు.
కలెక్టర్ సూచనల మేరకు అధికారుల సమన్వయంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
Comments
Loading comments...

