వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో అధికారులు నాటిన మొక్కలు నీరు లేక ఎండిపోతుండటంపై పర్యావరణవేత్త భాస్కర్ నాయుడు కమిషనర్ తో వాగ్వివాదం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లక్షల రూపాయల నిధులు వెచ్చించి చెట్లు నాటారు.. మరి నీళ్లు ఎందుకు పోయడం లేదని, పచ్చని చెట్లు ఎండిపోతుంటే టెండర్ పిలిచాక పోస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

