Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై ఐఫాట్ ప్రదర్శనలో కరీంనగర్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్

Follow Udayam on Google
sudheer Sep 10, 2026 6:39 PM కరీంనగర్General
ముంబై ఐఫాట్ ప్రదర్శనలో కరీంనగర్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ - Udayam
ముంబై వేదికగా ప్రారంభమైన అంతర్జాతీయ 'ఐఫాట్ ఇండియా-2026' ప్రదర్శనలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. నగరంలో వ్యర్థాల నిర్వహణ, తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా పర్యావరణ సాంకేతికతలో వస్తున్న ఆధునిక పద్ధతులు, వినూత్న యంత్రాల పనితీరును ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి నిపుణులతో చర్చించారు.

Comments

G
Loading comments...