వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంఎంసీలో అభివృద్ధి పనుల కోసం దాదాపు రూ.1,500 కోట్ల రుణం తీసుకునేందుకు స్టాండింగ్ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
‘ఇందిరమ్మ క్యాంటీన్ల’ నిర్వహణకు రూ.7.10 కోట్లు, స్వచ్ఛభారత్ 2.0 ప్రచారానికి రూ.24.31 కోట్లు కేటాయించారు. రోడ్లు, ఫుట్పాత్లు, డ్రెయిన్లు, ఉప్పల్ సిటీ బస్ టెర్మినల్ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.
Comments
Loading comments...

