వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబై కుర్లాలో బుధవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు గాయపడ్డారు. మరో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఘటనాస్థలిలో అగ్నిమాపక, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

