వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ముంబయి-పుణె రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
మన్కుర్ద్లో భవనం కూలి ఐదుగురు చిన్నారులతో సహా ఆరుగురు మరణించారు. వాతావరణ శాఖ రానున్న గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
Comments
Loading comments...

