వార్తలకు తిరిగి వెళ్లండి
ములుగు జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు అధికారులు వెల్లడించారు. వాజేడు మండలంలో 19.1 మి.మీ., ఏటూరునాగారంలో 15.3 మి.మీ., వెంకటాపురంలో 13.1 మి.మీ., మంగపేటలో 10.7 మి.మీ. వర్షం కురిసింది. తాడ్వాయిలో 7.8, గోవిందరావుపేటలో 7.0, వెంకటాపూర్లో 5.1, మల్లంపల్లిలో 3.0, ములుగులో 1.4 మి.మీ. నమోదైంది.
జిల్లా సగటు వర్షపాతం 8.3మి.మీ.గా నమోదైంది.
Comments
Loading comments...

