వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వ్యాప్తంగా 104.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 10.5 మి.మీగా ఉంది. వాజేడు మండలంలో అత్యధికంగా 21.8 మి.మీ., కన్నాయిగూడెంలో 18.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
వెంకటాపురంలో 12.6, తాడ్వాయిలో 10.4, ఏటూరునాగారంలో 10.4, మల్లంపల్లిలో 9, మంగపేటలో 5.4, గోవిందరావుపేటలో 4.2, ములుగులో 0.4 మి.మీ. నమోదైనట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

