వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు సమీపంలోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం భవనాన్ని మంత్రి సీతక్క అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 16న సీఎం రేవంత్రెడ్డి భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను సమీక్షించారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.
Comments
Loading comments...

