వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని 18వ వార్డుకు చెందిన సుద్దాల రాధ, కృష్ణసాయి లకు ముఖ్యమంత్రి సహాయనిధి
(CMRF) ద్వారా మంజూరైన రూ.30 వేల విలువైన చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు నందయ్య, స్థానిక కౌన్సిలర్ కూతురు శేఖర్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

