వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండలం మ్యాడంపెల్లి గ్రామానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు ముదుగంటి రాజురెడ్డిని 'వన్ హాస్పిటల్' చైర్మన్ మర్రి మహేష్ రెడ్డి గురువారం ఆయన స్వగృహంలో పరామర్శించారు.
ఇటీవల గుండె సంబంధిత చికిత్స పొందిన రాజురెడ్డి ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనను కలిసిన మహేష్ రెడ్డి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

