వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కిడ్నీ సమస్యతో హైదరాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు డయాలసిస్ నిర్వహిస్తున్నామని, పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆయన ఆరోగ్యంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కుటుంబీకులు కోరారు. వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న ఆయనకు విశ్రాంతి అవసరమని వెల్లడించారు.
Comments
Loading comments...

