Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంగుంట్లలో పర్యటించిన సీఎం చంద్రబాబు

Harika Jun 20, 2026 10:49 AM పల్నాడు జిల్లా 1 viewsabout 2 hours ago
లింగంగుంట్లలో పర్యటించిన సీఎం చంద్రబాబు - Udayam Digital
పల్నాడు జిల్లా లింగంగుంట్లలో ‘స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేసి, నెట్ జీరో కాన్సెప్టును ప్రోత్సహించారు. అనంతరం ‘అన్నదాతా సుఖీభవ’ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులతో ఆయన ముచ్చటించి, పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...