వార్తలకు తిరిగి వెళ్లండి
అన్నదాతలకు సీఎం చంద్రబాబు వరం: రూ.3,125 కోట్ల నిధుల విడుదల
Rajesh Jun 20, 2026 12:46 PM పల్నాడు 5 viewsabout 2 hours ago

పల్నాడులో సీఎం చంద్రబాబు పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కింద రూ.3,125 కోట్లను విడుదల చేశారు. బటన్ నొక్కగానే 99.8 శాతం మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమయ్యాయని ఆయన తెలిపారు.
రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామన్న హామీని నెరవేరుస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Loading comments...