వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటీవల కన్నుమూసిన ప్రముఖ రాజకీయ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఆర్ఎస్ఎస్ శాఖలో శారీరక శిక్షణకు హాజరైనప్పటి అరుదైన ఫొటోను బీజేపీ నాయకులు విడుదల చేశారు. 1994-98 మధ్య నాలుగేళ్లపాటు బీజేపీకి అనుబంధంగా ఉన్న సమయంలో ఆయన శిక్షణకు హాజరైనట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆలె నరేంద్ర, వేణుగోపాల్రెడ్డి, విద్యాసాగర్రావు తదితరులు కనిపిస్తున్నారు.
Comments
Loading comments...

