Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముదిరాజ్ మహాసేన ఆధ్వర్యంలో సమావేశం

Follow Udayam on Google
babu varun Sep 05, 2026 7:36 PM రాజన్న సిరిసిల్లGeneral
ముస్తాబాద్ మండలంలో ముదిరాజ్ మహాసేన ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ముదిరాజులను బిసి-డి నుంచి బీసీ ఏకు మార్చాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాలలో ముదిరాజు సంఘాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండలంలోని ముదిరాజులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...