వార్తలకు తిరిగి వెళ్లండి
పాలజ్ గణనాథున్ని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సోమవారం రాత్రి దర్శించుకున్నారు.
ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను ఆలయ మర్యాదలతో ఆహ్వానించి, ఆలయం లో ప్రత్యేక పూజలు చేయించారు.. అనంతరం విగ్నేశ్వరుని జ్ఞాపికను అందజేసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ పాలజ్ గణనాథు న్ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని, అన్నారు.
Comments
Loading comments...

