వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం బండ్లమోటులో మూతపడిన మైనింగ్ గని నుంచి విలువైన ముడి ఖనిజాలను అక్రమంగా తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు.
సుమారు వంద సంచులలో నింపిన తరలించేందుకు సిద్ధంగా ఉంచిన లెడ్, డొలమైట్ పౌడర్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే అధికారులు దాడుల్లో అక్రమార్కులు పారిపోయారు.
Comments
Loading comments...

