వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని విజయనగరం జిల్లా చీపురుపల్లి CI శంకరరావు సూచించారు.
బుధవారం మెరకముడిదాం మండలంలోని గర్భాం , బుధరాయవలస జంక్షన్ లో యాంటీ డ్రగ్ అవేర్నెస్, రోడ్డు ప్రమాదాలు భద్రత , మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాహనాల్లో మత్తు పదార్ధాలు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.
Comments
Loading comments...

