వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నర్సు సురేఖ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్టల్ లో ఆత్మహత్యకు పాల్పడింది.
ఆరు నెలల క్రితం తల్లిదండ్రుల హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్ పై విడుదలైంది. అప్పటి నుంచి సంగారెడ్డిలోనే ఉంటోంది.
కుటుంబీకులకు సమాచారం ఇచ్చిన సంగారెడ్డి పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

