Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Follow Udayam on Google
B RAJESH Sep 08, 2026 12:45 PM విజయనగరంGeneral
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి - Udayam
జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు హాస్టళ్లను ఎస్సై ఏ.సన్యాసినాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు క్రికెట్ యాప్లకు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరారు. మత్తు పదార్థాలు సేవిస్తే జీవితాలు చిత్తు అవుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...