Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి వినాయకుని పూజించాలి : మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు

Follow Udayam on Google
hari Sep 12, 2026 12:43 PM రాజన్న సిరిసిల్లGeneral
పర్యావరణ పరిరక్షణలో భాగంగా వేములవాడ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు , కమిషనర్ లోకేష్, కౌన్సిలర్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...