Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మట్టి వినాయకులనే పూజించాలి’

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 12, 2026 6:57 PM బాపట్లGeneral
‘మట్టి వినాయకులనే పూజించాలి’ - Udayam
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులనే పూజించాలని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కొత్త ఆంజనేయ ప్రసాద్ సౌజన్యంతో ఈ నెల 14న రథం బజార్‌లోని వాసవి కాంప్లెక్స్ వద్ద ఉచితంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రసాయన రంగుల విగ్రహాలకు బదులు మట్టి ప్రతిమలను వాడి ప్రకృతిని కాపాడాలని కోరారు.

Comments

G
Loading comments...