వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితిని పురస్కరించుకుని త్రిపురాంతకంలో యువతీ యువకులు స్వయంగా మట్టితో వినాయక ప్రతిమలను తయారు చేస్తూ పర్యావరణ పరిరక్షణకు బాటలు వేశారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే కాలుష్యాన్ని అరికట్టేందుకు సహజసిద్ధమైన మట్టి విగ్రహాలను పూజించాలని వారు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

