Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 3:01 PM శ్రీకాకుళంGeneral
మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ - Udayam
కోటబొమ్మాళి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బగాది శేషగిరిరావు మాట్లాడుతూ మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుందని అన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పంపిన మట్టి విగ్రహాలను ఆదివారం టెక్కలిలో టీడీపీ నాయకులు ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రసాయనాల విగ్రహాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...