వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితిని పురస్కరించుకొని ధర్మపురి పట్టణంలోని 2వ డివిజన్లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుడు రామ్ సుధాకర్ సహకారంతో ఉచిత మట్టి గణపతి విగ్రహాలను ఇంటింటికీ పంపిణీ చేశారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పూజించాలని భాస్కర్ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

