Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి గణపతినే పూజించాలి - ప్రధానోపాధ్యాయులు రాము

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 11, 2026 6:21 PM సంగారెడ్డిGeneral
మట్టి గణపతినే పూజించాలి - ప్రధానోపాధ్యాయులు రాము - Udayam
నాగలిగిద్ద మండలం కరస్ గుత్తి గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేసి పూజించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రాములు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీటి వనరులు కలుషితమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భార్గవి, దివ్య, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...