వార్తలకు తిరిగి వెళ్లండి

వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటకు చెందిన మత్స్యకారుడు సూరాడ విశాఖ (58) వేటకు వెళ్లి మృతి చెందడం బాధాకరమని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు గురువారం ప్రకటనలో తెలిపారు.
మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పరిస్థితులపై ఆరా తీశారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

