Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత సామరస్యానికి ప్రతీకగా రక్షాబంధన్

Follow Udayam on Google
Saychi kumar Aug 28, 2026 12:51 PM కామరెడ్డిGeneral
మత సామరస్యానికి ప్రతీకగా రక్షాబంధన్ - Udayam
కామారెడ్డి జిల్లా పిట్లం కేంద్రంలో రక్షాబంధన్ సందర్భంగా హిందూ–ముస్లిం సోదరభావానికి ప్రతీకగా ఘటన చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ ఓ ముస్లిం వ్యాపారికి రాఖీ కట్టి సోదరభావాన్ని చాటారు. మతాలకు అతీతంగా ప్రేమ, ఐక్యత, సామరస్యంతో కలిసి ఉండాలనే సందేశాన్ని అందించారు. ఈ ఘటన స్థానికంగా ప్రశంసలు అందుకుంది.

Comments

G
Loading comments...