వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మునిసిపాలిటీ పరిధిలోని చంద్రప్రియ నగర్లో సోమవారం అర్ధరాత్రి మసీద్ ఇమామ్ హనీఫ్ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో బీరువాలో ఉన్న రూ.4 లక్షల 5 వేలు నగదు, తులం బంగారు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

