Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతురాలి కుటుంబానికి కౌన్సిలర్ రూ.5,000 ఆర్థిక సాయం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 01, 2026 3:43 PM వికారాబాద్General
మృతురాలి కుటుంబానికి కౌన్సిలర్ రూ.5,000 ఆర్థిక సాయం - Udayam
పరిగి మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన కొమ్ము మానస అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ రవికుమార్ ఆమె అంత్యక్రియల నిమిత్తం బాధిత కుటుంబానికి ₹5,000 ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ నాయకులు కొమ్ము చంద్రశేఖర్, ఆనందం, యాదగిరి, నందు తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

Comments

G
Loading comments...