Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 3:06 PM నాగర్ కర్నూల్General
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం - Udayam
ఊర్కొండ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన మైసమ్మ ఇటీవల ఆకస్మాత్తుగా మృతి చెందింది. ఆదివారం విషయం తెలుసుకున్న గ్రామ యువత మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా యువత రూ.23000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. యువత చేసిన ఈ సేవ కార్యక్రమాన్ని గ్రామస్తులు, తదితరులు అభినందించారు.

Comments

G
Loading comments...