వార్తలకు తిరిగి వెళ్లండి

బాడంగి మండలం గజరాయునివలస గ్రామానికి చెందిన తెర్లి ఆదినారాయణ, జి.తిరుపతి రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేబీ నాయన ఆదివారం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి మృతదేహాలను త్వరగా బంధువులకు అందజేయాలని సూచించారు.
Comments
Loading comments...

