Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు పంపిణీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 12, 2026 1:05 PM నాగర్ కర్నూల్General
మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు పంపిణీ - Udayam
కల్వకుర్తి కి పుట్ట రమేష్ ఇటీవల నీటిలో మునిగి ప్రమాదవశాత్తు మరణించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రభుత్వం నుండి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేసియా మంజూరైంది. శనివారం జిల్లా మత్స్యకార సహకార సంఘం (DFCS) చైర్మన్ వాకటి ఆంజనేయులు రమేష్ భార్య గౌతమి కి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు.

Comments

G
Loading comments...