Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతుడి కుటుంబానికి డిఎన్ఆర్ ఆర్థిక సహాయం

Follow Udayam on Google
Syed Farooq Aug 09, 2026 7:04 PM మహబూబ్‌నగర్General
మృతుడి కుటుంబానికి డిఎన్ఆర్ ఆర్థిక సహాయం - Udayam
ఊర్కొండ మండలంలోని ఊర్కొండపేట గ్రామానికి చెందిన మొండేళ్ల యేసయ్య అనారోగ్యంతో మృతి చెందారు.విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000 అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ చింతలమనోహర్ రెడ్డి సభ్యులు రవీందర్ సాగర్,మొండేళ్ల జంగయ్య నాయకులు రమేష్, కృష్ణయ్య, అశోక్ ఉన్నారు

Comments

G
Loading comments...