వార్తలకు తిరిగి వెళ్లండి

MRPS జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, ధర్మపురి నియోజకవర్గ MRPS అధ్యక్షులు చిర్ర లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటైన బుగ్గారం మండల, గ్రామ నూతన కమిటీ సభ్యులు MPDOను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నక్క రాజేందర్, గ్రామ అధ్యక్షులు బీర్పూర్ సోకేష్, ఉపాధ్యక్షులు నక్క గణేష్, అధికార ప్రతినిధి గోడిశెల పోచరాజు, కార్యదర్శి దాసరి ప్రశాంత్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

