వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం ఎన్టీపీసీ విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎన్టీపీసీ చైర్మన్ గురుదీప్ సింగ్ను కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
ప్రాజెక్టు బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, కార్మికుల గ్రేడ్ అప్గ్రేడ్, మెడికల్ ఫిట్నెస్ నిబంధనల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
Comments
Loading comments...
