వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం (JNV), కేంద్రీయ విద్యాలయం (KV) ఏర్పాటు చేయాలని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ, పట్టణ విద్యార్థులకు నాణ్యమైన కేంద్ర ప్రభుత్వ విద్య అందించేందుకు ఈ పాఠశాలలు అవసరమని వివరించారు.
ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ పరిశీలిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

