వార్తలకు తిరిగి వెళ్లండి
అనాథలకూ ‘తల్లికి వందనం’ వర్తింపు
Vikram Jun 18, 2026 10:40 AM కృష్ణా జిల్లా 13 views4 days ago

అనాథ పిల్లలకు కూడా ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. సంరక్షకులు లేని పిల్లలకు కలెక్టర్ల ద్వారా నిధులు అందించేలా చూడాలని ఆయన సూచించారు.
విద్యారంగంలో కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి, స్మార్ట్ కిచెన్ల నిర్మాణం, విద్యార్థులకు కిట్ల పంపిణీని వేగవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత, సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...