Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్య

Follow Udayam on Google
Harika Aug 31, 2026 10:56 AM మంచిర్యాలGeneral
కుమార్తెతో కలిసి తల్లి ఆత్మహత్య - Udayam
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌లో ఓ మహిళ కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. భర్త వేధింపుల కారణంగా ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె సోదరులు తెలిపారు. అయితే కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఆత్మహత్యకు ముందు మహిళ తన సోదరికి ఫోన్‌ చేసి విషయం చెప్పినట్లు సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...