వార్తలకు తిరిగి వెళ్లండి
అల్లుడి మృతితో అత్త గుండెపోటు

జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బూర్ల రంజిత్ అనే వ్యక్తి మరణించగా, ఆ అల్లుడి మృతి తట్టుకోలేక అత్త గుండెపోటుతో ప్రాణాలు విడిచింది.
మద్యానికి బానిసై రంజిత్ మరణించినట్లు టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర శోకం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...