Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూతురి అంత్యక్రియల్లోనే తల్లి మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 9:22 AM కరీంనగర్General
కూతురి అంత్యక్రియల్లోనే తల్లి మృతి - Udayam
వరంగల్ రూరల్ మండలం దుర్శేడులో అనారోగ్యంతో కూతురు శ్రీవిద్య ఆత్మహత్య చేసుకోగా, ఆ విషాదాన్ని తట్టుకోలేక అంత్యక్రియల సమయంలో తల్లి సవిత గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. గంటల వ్యవధిలోనే తల్లీకూతురి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...