వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట ప్రాంతీయ ఆసుపత్రిలో నూతనంగా మంజూరైన తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ బుధవారం ప్రారంభించారు. ప్రసవం అనంతరం డిశ్చార్జ్ అయ్యే తల్లి, బిడ్డలను వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చేందుకు ఈ వాహనాలు సేవలందిస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. బి. శ్రీనివాసరావు, ఆర్ఎంవో డా. శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

