వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి మంగళం పరిధిలోని కృష్ణవేణి యాదవ్ కాలనీలో ఓ ఆవు ప్రసవించిన కొద్దిసేపటికే లేగదూడ మృతి చెందింది. దీంతో తల్లి ఆవు దూడ కళేబరం వద్దే ఉండిపోయిన ఘటన స్థానికులను కదిలించింది.
ఆదివారం నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు ఆవు ఆహారం, నీరు తీసుకోకుండా దూడ వద్దే ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

