వార్తలకు తిరిగి వెళ్లండి

నగరవాసులు ఎదురుచూస్తున్న అంబర్పేట-మూసారాంబాగ్ మూసీ నది వంతెనను సోమవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అంబర్పేట మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తారు.
భూసేకరణ, పరిహారం చెల్లింపు వంటి ఇబ్బందులతో పనుల్లో మూడేళ్ల జాప్యం జరిగింది. ఈ వంతెన అందుబాటులోకి వస్తే చాదర్ఘాట్ బ్రిడ్జిపై ట్రాఫిక్ రద్దీ భారీగా తగ్గనుంది.
Comments
Loading comments...

